ముగించు

విద్య

2011 జనాభా లెక్కల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లాల్లో 6,72,873 జనాభా కలదు.అందులో పురుషులు జనాభా – 3,41,963,స్త్రీల జనాభా – 3,30,910.జిల్లాలో గల మొత్తం అక్షరాస్యుల సంఖ్య 3,17,722.అందులో పురుషుల సంఖ్య – 1,90,963,స్త్రీల సంఖ్య – 1,26,759 జిల్లాలో గల మొత్తం అక్షరాస్యత శాతం 53.99%.అందులో పురుషుల అక్షరాస్యత శాతం – 64.18%.స్త్రీల అక్షరాస్యత శాతం – 43.57% నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 1119 పాఠశాలలు కలవు.

  • ప్రభుత్వ మరియు స్థానిక సంస్థలు-825
  • కస్తూర్బా గాంధీ-20
  • మోడల్-2
  • అర్బన్ రెసిడెన్షియల్-1
  • ప్రైవేటు ఎయిడెడ్-14
  • ప్రైవేటు అన్ ఎయిడెడ్-164
  • ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలు-38
  • గుర్తింపు లేని మదరసాలు-3
  • మినీ గురుకులాలు-3
  • అల్పసంఖ్యాక సంక్షేమ పాఠశాలలు-4
  • మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే వెనకబడిన తరగతుల పాఠశాలలు-9
  • నవోదయ విద్యాలయం-1
  • ఎన్ సి ఎల్ పి పాఠశాలలు-7
  • తెలంగాణా సాంఘిక సంక్షేమ పాఠశాలలు-10
  • తెలంగాణా గిరిజన సంక్షేమ పాఠశాలలు-3
  • గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి-15

విద్యా శాఖ పథకాలు మరియు కార్యకలాపాలు (PDF 275 KB)